ఈమాట » ప్రకటనలు

Expand to right
Expand to left

సూచిక: ప్రకటనలు

ఎమొరీ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపక స్థానానికి భూరి విరాళం

ఎమొరీ విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన, పరిశోధనల నిమిత్తం అధ్యాపక పదవి నెలకొల్పడానికై కొప్పాక వారు భూరి విరాళం ఇచ్చారు. మీ వంతు సహాయం మీరూ చేయమని విజ్ఞప్తి.

పూర్తిగా »       ఒక అభిప్రాయం

“మనలో మనం” సదస్సుకు ఆహ్వానం

“మనలో మనం” వేదిక, మహిళాధ్యయన కేంద్రం, నాగార్జున విశ్వవిద్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో 2009 నవంబర్ 15, 16 తేదీల్లో రాష్ట్రస్థాయి రచయిత్రుల సదస్సుని ఏర్పాటుచేస్తోంది.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

2009 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు

2009 బ్రౌన్ పురస్కారానికి జెజ్జాల కృష్ణమోహనరావు గారిని, ఇస్మాయిల్ అవార్డుకు వైదేహి శశిధర్ గారిని ఎంపిక చేశారు.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతులు - ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సుకు రిజిష్ట్రేషన్

ఇరవయ్యో శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన సాహితీ మూర్తుల గురించి, వారి సాహిత్యాన్ని గురించి తెలుసుకోవడం, చర్చించడంతో పాటు, తెలుగు సాహితీ మిత్రుల్ని ముఖతః కలుసుకునే అవకాశాన్ని వదులుకోరని ఆశిస్తున్నాం.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

నాల్గవ కాలిఫోర్నియా సాహితీ సదస్సు

తెలుగు సాహిత్యంపై మక్కువతో సరదాగా మొదలెట్టిన సాహితీ సదస్సు ప్రతీయేటా తప్పకుండా చేద్దామన్న స్థాయికొచ్…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు

గత సంవత్సరం సెప్టెంబరులో మా డిట్రాయిట్ లిటరరీ క్లబ్ పది సంవత్సరాల పండుగ సమావేశాలకొచ్చిన సాహితీ మిత్రులందరికి అభివందనాలు తెలుపుకుంటూ, ఈ సెప్టెంబరులో మళ్ళీ రమ్మని ఆహ్వానిస్తున్నాం.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

తెలుగు కథల పోటీ

తెలుగు కథ శతవార్షికోత్సవ సందర్భంగా కౌముది వెబ్ మాస పత్రిక, రచన మాస పత్రికలు సంయుక్తంగా కథల పోటీ నిర్వహిస్తున్నాయి.

పూర్తిగా »       7 అభిప్రాయాలు

20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథ

వంగూరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 - 15, 2009 లలో హైదరాబాదులో “తెలుగు కథ శతవార్షికోత్సవం” పేరున సభలు జరపటానికి నిశ్చయించడం జరిగింది.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

2008 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు

జొన్నగడ్డల వేంకటేశ్వర శాస్త్రికి ఈ ఏడాది బ్రౌన్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాము. ఇస్మాయిల్ అవార్డుకు పి.మోహన్ కవితా సంకలనం “కిటికీ పిట్ట”ఎంపికైంది.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పదవ వార్షికోత్సవ సమావేశము

మా సంస్థకి పదేళ్ళు నిండిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు సాహిత్యాభిమానులందరితో సమావేశమై ఒక వారాంతమంతా తెలుగు సాహిత్యపు వెల్లువలో మునిగి తేలాలని కోరిక కలిగింది.

పూర్తిగా »       ఒక అభిప్రాయం

« పాత సంచికలలో ·